#ఖమ్మంజిల్లాలో సరిపడా యూరియా స్టాక్ అందుబాటులో ఉందని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని #జిల్లాకలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. నెల రోజులకు సంబంధించి 13 వేల 642 మెట్రిక్ టన్నుల యూరియా...
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత వైభవంగా తెప్పోత్సవం,వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు. భద్రాచలం విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా పటిష్టమైన బందోబస్తును నిర్వహించిన పోలీసు అధికారులు,సిబ్బందికి అభినందనలు తెలిపిన జిల్లా ఎస్పీ రోహిత్...
శ్రీకాకుళం జిల్లా పోలీసు. ll ముందస్తు నిఘా, సత్వర స్పందన, విజిబుల్ పోలీసింగ్, టెక్నాలజీ వినియోగం వల్లనే నేరాలు తగ్గుముఖంll. ll శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కే.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ll...
పోలీస్ అంటే ఆపదలో ఉన్నవారికి ప్రాణమిచ్చే బంధువు అని తన మరణానంతరం నిరూపించారు సిద్దిపేట జిల్లా, చేర్యాల హెడ్ కానిస్టేబుల్ పొన్నమల్ల నరేందర్ గారు. రోడ్డు ప్రమాదం తన ప్రాణం తీసినా, ఆయన కుటుంబం...
డ్రైవర్లకు ట్రాఫిక్ భద్రతపై అవగాహన.. బిబిఎంఏ న్యూస్/గోదావరిఖని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని I టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ...
మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్ష మంగళాయ తనో హరిః ఆ విష్ణుమూర్తి మీకు సంపద, ఆనందం, సానుకూల శక్తి ప్రసాదించాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి 2025...
ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బిబిఎంఏ న్యూస్/ధర్మపురి ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ధర్మపురి పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేకువజాము...
వైకుంఠ ఏకాదశి: సింహాచలంలో భక్తుల సందడి బిబిఎంఏ న్యూస్/ సింహాచలం వైకుంఠ ఏకాదశి సందర్భంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామున 5.30 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం...
భక్తిశ్రద్ధలతో కోదండ రామాలయం ముక్కోటి ఏకాదశి ప్రత్యేకం.. బిబిఎంఏ న్యూస్/ గోదావరిఖని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆరాధనలు నిర్వహిస్తున్నారు....
*ఈ రోజు విజయవాడలోని ప్రసిద్ధ శ్రీ మహా కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాగరిగారి ప్రీతం గారు* తెలంగాణ ప్రజలు ఈ ప్రజాపాలనలో సుభిక్షంగా 🌾, సురక్షంగా...