Telangana
కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ రూరల్ మండలం గోపాల్ పూర్ అంగన్వాడి కేంద్రంలో “శుక్రవారం సభ” జరిగింది.
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్సందర్భంగా వారు దేశాయ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం సభ ద్వారా గ్రామస్థాయిలో ప్రతి మహిళకు పిల్లల పోషణ, ఆరోగ్యంపై పూర్తి అవగాహన వస్తోందని అన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్య మహిళ ఉచిత వైద్య పరీక్షల కార్యక్రమాన్ని ప్రతి మహిళ తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. బీపీ, షుగర్ వంటి వ్యాధులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా మందులు లభిస్తాయని తెలిపారు.
Telangana
హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ పర్యటనలో రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి గారికి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారు, అదనపు కలెక్టర్ వెంకట రెడ్డి గారు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్లో సమాచార హక్కు దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు.
@TelanganaCMO
@TelanganaCS
@IPRTelangana
Telangana
ప్రియమైన *తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి TMRPS నాయకులకు* హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు.
ప్రియమైన *తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి TMRPS నాయకులకు* హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు.
ప్రజాకవి తెలంగాణ రాష్ట్ర గీత రచయిత *కీర్తి శేషులు అందేశ్రీ గారి* సంతాప సభ రేపు అనగా *22-11-2025 శనివారం మధ్యాహ్నం 3 గంటలకు* హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో జరుగుతుంది.
గౌరవ మంత్రి వర్యులు
*శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో* జరిగే ఈ కార్యక్రమానికి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
*శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు* ముఖ్యఅతిది గా హాజరు అవుతారు.
రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, కవులు కళాకారులూ అందరూ విచ్చేయుచున్నారు.
కావున ఈ కార్యక్రమం లో పాల్గొని ఆ మహాకవి కి నివాళి అర్పిచడం తో పాటు మన ఐక్యత చాటగలరని కోరుతున్నాం.
*తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిTMRPS*
*తెలంగాణ రాష్ట్ర కమిటీ*
Telangana
ప్రియమైన *తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి TMRPS నాయకులకు* హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు.
ప్రియమైన *తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి TMRPS నాయకులకు* హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు.
ప్రజాకవి తెలంగాణ రాష్ట్ర గీత రచయిత *కీర్తి శేషులు అందేశ్రీ గారి* సంతాప సభ రేపు అనగా *22-11-2025 శనివారం మధ్యాహ్నం 3 గంటలకు* హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో జరుగుతుంది.
గౌరవ మంత్రి వర్యులు
*శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో* జరిగే ఈ కార్యక్రమానికి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
*శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు* ముఖ్యఅతిది గా హాజరు అవుతారు.
రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, కవులు కళాకారులూ అందరూ విచ్చేయుచున్నారు.
కావున ఈ కార్యక్రమం లో పాల్గొని ఆ మహాకవి కి నివాళి అర్పిచడం తో పాటు మన ఐక్యత చాటగలరని కోరుతున్నాం.
*తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిTMRPS*
*తెలంగాణ రాష్ట్ర కమిటీ*
-
Police News4 weeks agoరూ.2 వేల కోట్ల భూ కబ్జా యత్నం బట్టబయలు: సబ్రిజిస్ట్రార్పై సస్పెన్షన్
-
Telangana3 weeks agoరామగుండం నగర పాలక సంస్థ రిజర్వేషన్ల ఖరారు.
-
Telangana3 weeks agoభోగి మంటలతో పల్లెల్లో పండుగ శోభ..
-
Police News2 weeks agoఘటనా స్థలంలోనే ఎఫ్ఐఆర్: హైదరాబాద్లో అమలులోకి బాధితుల కేంద్రీకృత విధానం
-
Police News4 weeks agoబెట్టింగ్ అప్పుల కోసం రికవరీ బంగారం తాకట్టు: అంబర్పేట్ ఎస్ఐ అరెస్ట్
-
Telangana4 weeks agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కాకతీయ పోలీస్ స్టేషన్ ఎస్ఐ
-
News3 weeks agoBBMA POLICE E:NEWS TOP HEADLINES
-
News1 week agoవ్యాయామంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది : విశాఖ సీపీ డా. శంఖబ్రత బాగ్చి ఐపీఎస్
