POLICE E:NEWS BBMA// సంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన – రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్ జిల్లా పోలీస్ కార్యాలయం, సంగారెడ్డి జిల్లా...
బిబిఎంఏ న్యూస్ / మంచిర్యాల రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. మంచిర్యాల పట్టణంలోని హమాలీవాడ పోచమ్మ గుడి ప్రాంతంలో...
ఆర్జీ-1 ఏరియాలోని జీవీటీసీ (జీవీటీసీ ) కేంద్రంలో గత కొన్ని నెలలుగా ఫ్రిడ్జ్ పనిచేయకపోవడంతో కార్మికులు, ట్రైనింగ్కు వచ్చే అభ్యర్థులు,ఇతరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండుతున్న ఎండల నేపథ్యంలో చల్లటి తాగునీరు అందుబాటులో లేకపోవడం వల్ల...
బిబిఎంఏ న్యూస్ / గోదావరిఖని మే 16 పెద్దపల్లి జిల్లాలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న నిర్వహించనున్న దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్కు మద్దతుగా శనివారం పోస్టర్ను విడుదల చేశారు....
బెల్లంపల్లి 1 టౌన్ పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా బెల్లంపల్లి 1 టౌన్ పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్...
ఎండపల్లి, మే 15 (బిబిఎంఎ న్యూస్ (రాష్ట్ర రహదారి 7)పై వరుసగా చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు, పెరుగుతున్న ప్రాణనష్టంపై బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కొమ్ము రాంబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ...
రైల్వే ట్రాక్పై ఆత్మహత్యాయత్నం.. సీపీ చొరవతో వ్యక్తి ప్రాణాలు రక్షణ బిబిఎం ఏ న్యూస్ / విశాఖపట్నం విశాఖపట్నంలో రైల్వే ట్రాక్పై ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని నగర పోలీసుల అప్రమత్తతతో సురక్షితంగా రక్షించారు. నగర పోలీసు...
మంచిర్యాల, మే 14 (బిబిఎంఏ న్యూస్): ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలను నిర్వహిస్తున్నామని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ తెలిపారు. సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని...
లక్షెట్టిపేట, మే 14 (బిబిఎంఏ న్యూస్): బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకునేందుకు లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్లో గురువారం శాంతి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐ రమణమూర్తి, ఎస్సై సురేష్ పాల్గొని...
ప్రమాదమా? హత్యా? దర్యాప్తు కొనసాగింపు బిబిఎంఏ న్యూస్ / ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామంలో నడిరోడ్డుపై ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. మృతుడు సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి...