బెల్లంపల్లి, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బెల్లంపల్లి రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున లంబాడితండా గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో గుడుంబా,...
హెడ్ మంచిర్యాల, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్తో పాటు నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు....
హనుమకొండ, జూన్ 10 ( బిబిఎంఏ న్యూస్): హనుమకొండ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న లాడ్జ్లలో ఎటువంటి అసాంఘిక, చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని లాడ్జ్ నిర్వాహకులకు పోలీసులు సూచించారు. ఈ మేరకు బుధవారం...
గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు – ప్రజల సహకారం కోరిన ఎస్సై శ్రీధర్ రామకృష్ణాపూర్, జూన్ 10 ( బిబిఎంఏ న్యూస్): మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో గంజాయి నిర్మూలన లక్ష్యంగా స్థానిక...
మంథని, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): మంథని మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు కూచిరాజ్పల్లిలో బుధవారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో 4, 5 వార్డులకు చెందిన ప్రజలు...
జైపూర్, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా జైపూర్ ఎస్సై తన సిబ్బందితో కలిసి ఇందారం, టేకుమట్ల, బెజ్జాల, రామారావుపేట, శెట్టిపల్లి గ్రామాల్లో ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ...
జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బస్ స్టేషన్ నుంచి ఈదులపూసపల్లి వరకు గత రెండు సంవత్సరాలుగా నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు చొరవతో తిరిగి ప్రారంభమయ్యాయి....
హైదరాబాద్, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిందని బీఆర్ఎస్ చీఫ్ కవిత విమర్శించారు. ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి యత్నించి అనంతరం ఆమెను నాలుగో అంతస్తు నుంచి తోసివేసిన...
మెదక్, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): ప్రజలతో పోలీసుల అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడం, నేరాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా మెదక్ జిల్లా పోలీసులు గాంధీనగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక...
హైదరాబాద్, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): తెలంగాణ రోడ్లు & భవనాల శాఖ (ఆర్అండ్బీ) చీఫ్ ఇంజినీర్ (స్టేట్ రోడ్స్) జరుపుల మోహన్ నాయక్పై ఆదాయానికి మించిన ఆస్తుల (డీఏ) కేసు నమోదు చేసినట్లు అవినీతి...