డ్రైనేజ్ పనులకు శ్రీకారం – రూ.10 లక్షలతో గ్రామాభివృద్ధి మంథని మండలం, ఏప్రిల్ 22 (బిబిఎంఏ న్యూస్): సూరయ్యపల్లి గ్రామంలో అభివృద్ధి పనులకు ఊతమిచ్చే విధంగా సైడ్ డ్రైనేజ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గ్రామపంచాయతీ పరిధిలోని...
RTC సమ్మెకు సిద్ధం.. డిపోలకే పరిమితమైన బస్సులు బిబిఎంఏ న్యూస్, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి. జేఏసీ ఆధ్వర్యంలో అర్ధరాత్రి నుంచి విధులను బహిష్కరించాలని నిర్ణయం...
ఐపీఎల్లో ఢిల్లీపై అభిషేక్ శర్మ మెరుపు శతకం.. 46 బంతుల్లో రెండో సెంచరి హైదరాబాద్లో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 46...
జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ బిబిఎంఏ న్యూస్ / జగిత్యాల ఏప్రిల్ 20: జగిత్యాల జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ భారీ ప్రజా ఆశీర్వాద సభ తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీసింది. బీఆర్ఎస్ అధినేత...
బిబిఎంఏ న్యూస్ / భూపాలపల్లి జిల్లా, ఏప్రిల్ 20: రేవంత్ రెడ్డి సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా కాళేశ్వరం చేరుకున్నారు. ముందుగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు...
భూపాలపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన.. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం భూపాలపల్లి, సోమవారం: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం భూపాలపల్లి జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు...
సీఎం పర్యటనకు ముందస్తు సమీక్ష… భద్రతపై ప్రత్యేక దృష్టి ఎస్పీ సంకీర్త కాలేశ్వరం/బీబీఎంఏ న్యూస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కాలేశ్వరంలో నిర్వహించనున్న సభ ఏర్పాట్లపై ఆదివారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ నెల...
గోదావరిఖని: గోదావరిఖని ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీ చైతన్య స్కూల్ టీచర్ గాజవేని వెన్నెల (26) మృతి చెందింది. ఎన్టీఆర్ నగర్ నుండి లక్ష్మీపురంలోని శ్రీ చైతన్య స్కూలుకు స్కూటీపై వెళ్తున్న...
కేపీహెచ్బీ / బీబీఎంఏ న్యూస్ హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. కేపీహెచ్బీ...
POLICE E:NEWS BBMA// జోగిపేట సబ్ జైల్ ట్రాన్సిట్ హోం నిర్మాణ పనులపై ఐజీ ఎం. శ్రీనివాస్ పరిశీలన జిల్లా పోలీసు కార్యాలయం, సంగారెడ్డి జిల్లా పరిధిలోని జోగిపేట సబ్ జైల్లో ఏర్పాటు చేస్తున్న ట్రాన్సిట్...