*కమాన్పూర్, రామగిరిలో తహసీల్దార్ కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రుల పనితీరుపై సమీక్ష బీబీఎంఏ న్యూస్: పెద్దపల్లి,జూలై 21 ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా, నాణ్యంగా అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్...
హైదరాబాద్: ఉప్పల్ బాగాయత్లోని వంజర ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు జోరిగల శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్...
బీబీఎంఏ న్యూస్ జూలై 17 మంథని ప్రాంతానికి చెందిన, ప్రస్తుతం నాగ్పూర్లో స్థిరపడిన మహావాది మాధురి ఉమాదేవి గుల్కోట్వార్ ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఇటీవల పూణేలో గుండెపోటుతో ఆమె...
మంథని, జూలై 17 (బీబీఎంఏ న్యూస్):పెద్దపల్లి జిల్లా మంథనిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రవాణా,...
మంథని, జూలై 17 (బీబీఎంఏ న్యూస్):తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. మంథనిలోని డివిజన్...
మంథని, జూలై 17 (బీబీఎంఏ న్యూస్): పట్టణాన్ని ఆధునికంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేపడుతున్న అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పాత పెట్రోల్ బంక్ నుంచి...
హైదరాబాద్, జూలై 17 : ఆధునిక జీవనశైలిలో ఉద్యోగాలు, వ్యాపారాలు, విదేశీ జీవితం అంటూ కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితులు పెరుగుతున్న ఈ రోజుల్లో, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవం, బాధ్యతను ఆచరణలో చూపిస్తూ హైదరాబాద్కు...
హైదరాబాద్, జూలై 16 తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల 19న హైదరాబాద్ ఉప్పల్ బగాయత్లోని వంజరి ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. ఈ సమావేశానికి బీసీ...
హైదరాబాద్, జూలై 16 (బీబీఎంఏ న్యూస్): తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రులు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్లో పనిచేస్తున్న నర్సింగ్ ఆఫీసర్లకు నెలకు కనీస వేతనం రూ.40 వేలుగా నిర్ణయించాలని తెలంగాణ ఫ్లోరెన్స్ నర్సింగ్ వెల్ఫేర్...
ఆదిలాబాద్ జిల్లా నీటిపారుదల శాఖలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం నిర్వహించిన ట్రాప్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విఠల్ (AO-1), అసిస్టెంట్ ఇంజనీర్ రూపావతి రమేష్ (AO-2) లంచం కేసులో పట్టుబడ్డారు. సోనాల్...