కరీంనగర్, బీబీఎంఏ న్యూస్, జూలై 24: ఢిల్లీలో విద్యార్థి నేతలపై జరిగిన లాఠీచార్జీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ సందర్భంగా అరెస్టైన విద్యార్థి నాయకులను...
కరీంనగర్ , బీబీఎంఏ న్యూస్, జూలై 24: భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ఫీజుల బకాయి–బీజేపీ లడాయి’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను...
రంపచోడవరం సీఎం సభకు హై అలర్ట్.. భారీ భద్రతా ఏర్పాట్లు అమరావతి/రంపచోడవరం, బీబీఎంఏ న్యూస్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ శనివారం రంపచోడవరం పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు...
లక్నో, బీబీఎంఏ న్యూస్: ఉత్తరప్రదేశ్లోని ధౌరియా గ్రామానికి చెందిన సరోజ్ (20), సావిత్రి (19), సంతోష్ (18) అనే ముగ్గురు సొంత అక్కాచెల్లెళ్లు తమ వీడియోల కోసం పనిచేసే కెమెరామెన్ వికాస్ అలియాస్ విక్కును ఆలయంలో...
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. 32కి చేరిన బాధితులు, ఒమిక్రాన్ RF.5 వేరియంట్ గుర్తింపు విశాఖ, రాజమండ్రిలో కొత్త కేసులు.. అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచన అమరావతి, బీబీఎంఏ న్యూస్: ఆంధ్రప్రదేశ్లో...
న్యూఢిల్లీ , బీబీఎంఏ న్యూస్: హింసాత్మక నిరసనల్లో పాల్గొన్న వారి పాస్పోర్ట్లను రద్దు చేస్తారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కీలక వివరణ ఇచ్చారు. అలాంటి నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్న...
తాండూర్ సర్కిల్ కార్యాలయం వార్షిక తనిఖీ.. నా•ణ్యమైన దర్యాప్తు, సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి పెట్టాలని ఆదేశం మంచిర్యాల, బీబీఎంఏ న్యూస్, జూలై 24: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ తాండూర్ సర్కిల్ కార్యాలయాన్ని...
బీబీఎంఏ న్యూస్: దేశ ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ నాయకత్వంలో కీలక మార్పు చోటుచేసుకుంది. కంపెనీ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా ఆశిష్ కుమార్ దాస్ను నియమిస్తూ డైరెక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ...
పెద్దపల్లి జిల్లా అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ వలి ఉల్లా ఖాద్రి గురువారం తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఆసాల నవీన్, ప్రధాన...
‘గబ్బర్ సింగ్’ సినిమాతో గుర్తింపు పొందిన నటుడు రమేష్ తీవ్ర అస్వస్థతకు గురై బ్రెయిన్ స్ట్రోక్తో హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో...