ఆగస్టు 6 నుంచి ప్రజా సమస్యలపై పాదయాత్రలు – సెప్టెంబర్ 1న ‘ఛలో ఢిల్లీ’కి పిలుప సామర్లకోట / బీబీఎంఏ న్యూస్ / ఆగస్టు 5: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు, రైతులు, యువతకు వ్యతిరేక...
చింతపల్లి మండలం పినపాడు గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమానికి మద్యం మత్తులో హాజరైనట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఉపాధ్యాయుడు కె.వి. రమణను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ టి....
రంపచోడవరం సీఎం సభకు హై అలర్ట్.. భారీ భద్రతా ఏర్పాట్లు అమరావతి/రంపచోడవరం, బీబీఎంఏ న్యూస్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ శనివారం రంపచోడవరం పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు...
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. 32కి చేరిన బాధితులు, ఒమిక్రాన్ RF.5 వేరియంట్ గుర్తింపు విశాఖ, రాజమండ్రిలో కొత్త కేసులు.. అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచన అమరావతి, బీబీఎంఏ న్యూస్: ఆంధ్రప్రదేశ్లో...
‘గబ్బర్ సింగ్’ సినిమాతో గుర్తింపు పొందిన నటుడు రమేష్ తీవ్ర అస్వస్థతకు గురై బ్రెయిన్ స్ట్రోక్తో హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో...
బీబీఎంఏ న్యూస్ – పుంగనూరు: అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఎక్సైజ్ కానిస్టేబుల్ దేవేంద్ర మృతి సంచలనంగా మారింది. సోమవారం అర్థరాత్రి చిత్తూరులోని ఎంపీడీఎల్ డిస్టిలరీలో విధులకు బైక్పై వెళ్తుండగా పుంగనూరు టోల్గేట్ సమీపంలో గుర్తుతెలియని వాహనం...
అమరావతి, జూన్ 14 (బీబీఎంఏ న్యూస్): ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఏడాది పొడవునా శ్రమించి, భారీ పెట్టుబడులు పెట్టి పండించిన మామిడి పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తీవ్ర...