వేలాల జాతరలో విషాదం… గుండెపోటుతో వ్యక్తి మృతి మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం పరిధిలో జరిగిన వేలాల గట్టు మల్లన్న స్వామి ఆలయం జాతరలో విషాద ఘటన చోటుచేసుకుంది. నస్పూర్కు చెందిన బింగి రాజేందర్ (45)...
శివనామ స్మరణతో మార్మోగుతున్న శివాలయం గట్టు మల్లన్న జాతర అంగరంగ వైభవం.. బిబిఎంఏ న్యూస్/ జైపూర్ మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాల గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గట్టు మల్లన్న జాతర భక్తిశ్రద్ధలతో అత్యంత...
ములుగు జిల్లా దోపిడీ కేసు – మంచిర్యాల నిందితుల కోసం పోలీసుల గాలింపు బిబిఎంఏ న్యూస్ | ములుగు జిల్లా తేదీ: ఫిబ్రవరి 13 ములుగు జిల్లా పరిధిలో పదేళ్ల క్రితం నమోదైన కీలక దోపిడీ...
ఫిబ్రవరి 14 దేశానికి “బ్లాక్ డే ఫిబ్రవరి 14, 2019 – ఒక జాతీయ విషాద దినం 2019 ఫిబ్రవరి 14న పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడిలో దేశం...
సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ప్రభంజనం 27 వార్డులు కైవసం బిబిఎంఏ న్యూస్ / సిరిసిల్ల సిరిసిల్ల మున్సిపాలిటీపై మరోసారి గులాబీ జెండా ఎగిరింది. మొత్తం 39 వార్డులకు గాను భారత రాష్ట్ర సమితి 27 వార్డులను...
రామగుండం 42వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి పాతపెల్లి కావ్య రవికుమార్ ఘన విజయం బిబిఎంఏ న్యూస్ / రామగుండం రామగుండం మున్సిపాలిటీ 42వ డివిజన్లో జరిగిన ఎన్నికల్లో పాతపెల్లి కావ్య రవికుమార్ భారత జాతీయ కాంగ్రెస్...
బిబిఎంఏ న్యూస్ / రామగుండం రామగుండం మున్సిపాలిటీ 11వ డివిజన్లో జరిగిన ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) అభ్యర్థి కరెంగుల రమ్య ఘన విజయం సాధించారు. ఆమెకు 1,425 ఓట్లు రాగా, సమీప...
ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చరిత్రాత్మక విజయం సాధించింది. మొత్తం 15 వార్డులకు గాను 15కి 15 స్థానాలను కైవసం చేసుకొని రికార్డు ప్రభంజనం సృష్టించింది. అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం...
బిబిఎంఏ న్యూస్ / సిరిసిల్ల: సిరిసిల్లలో బి ఆర్ ఎస్ ప్రభంజనం కొనసాగుతోంది. మొత్తం 39 వార్డులకు గాను ఇప్పటివరకు 14 వార్డుల ఫలితాలు వెలువడగా, ఆ 14 వార్డులన్నింటిలోనూ భారత రాష్ట్ర సమితి ఘన...
బిబిఎంఏ న్యూస్ / పెద్దపల్లి: పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మొత్తం 36 వార్డులకు గాను కాంగ్రెస్ 27 స్థానాలు దక్కించుకుంది. భారత రాష్ట్ర సమితి 1,...