సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ప్రభంజనం 27 వార్డులు కైవసం బిబిఎంఏ న్యూస్ / సిరిసిల్ల సిరిసిల్ల మున్సిపాలిటీపై మరోసారి గులాబీ జెండా ఎగిరింది. మొత్తం 39 వార్డులకు గాను భారత రాష్ట్ర సమితి 27 వార్డులను...
రామగుండం 42వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి పాతపెల్లి కావ్య రవికుమార్ ఘన విజయం బిబిఎంఏ న్యూస్ / రామగుండం రామగుండం మున్సిపాలిటీ 42వ డివిజన్లో జరిగిన ఎన్నికల్లో పాతపెల్లి కావ్య రవికుమార్ భారత జాతీయ కాంగ్రెస్...
బిబిఎంఏ న్యూస్ / రామగుండం రామగుండం మున్సిపాలిటీ 11వ డివిజన్లో జరిగిన ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) అభ్యర్థి కరెంగుల రమ్య ఘన విజయం సాధించారు. ఆమెకు 1,425 ఓట్లు రాగా, సమీప...
ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చరిత్రాత్మక విజయం సాధించింది. మొత్తం 15 వార్డులకు గాను 15కి 15 స్థానాలను కైవసం చేసుకొని రికార్డు ప్రభంజనం సృష్టించింది. అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం...
బిబిఎంఏ న్యూస్ / సిరిసిల్ల: సిరిసిల్లలో బి ఆర్ ఎస్ ప్రభంజనం కొనసాగుతోంది. మొత్తం 39 వార్డులకు గాను ఇప్పటివరకు 14 వార్డుల ఫలితాలు వెలువడగా, ఆ 14 వార్డులన్నింటిలోనూ భారత రాష్ట్ర సమితి ఘన...
బిబిఎంఏ న్యూస్ / పెద్దపల్లి: పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మొత్తం 36 వార్డులకు గాను కాంగ్రెస్ 27 స్థానాలు దక్కించుకుంది. భారత రాష్ట్ర సమితి 1,...
40వ డివిజన్ లో బి ఆర్ ఎస్ అభ్యర్థి కజాంపురం జయప్రద రాజేందర్ విజయం
క్యాతనపల్లి మున్సిపాలిటీ గులాబీ మయం బిబిఎంఏ న్యూస్ / మంచిర్యాల మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆధిపత్యం సాధించింది. మొత్తం 22 వార్డులకు గాను బీఆర్ఎస్...
శ్రీ శివ చెన్నకేశవ స్వామి ఆలయ కమిటీ చైర్మన్గా మండ రవీందర్ గౌడ్ నియామకం బిబిఎంఏ న్యూస్ / పర్లపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మొగుళ్లపల్లి మండలం, పర్లపల్లి గ్రామంలోని శ్రీ శివ చెన్నకేశవ స్వామి...
విశాఖపట్నం నగరంలో భిక్షాటన నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీస్ కంట్రోల్ రూమ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం “జ్యోతిర్గమయ” పేరుతో డ్రైవ్ నిర్వహించింది. ఈ...