*ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు * ఈరోజు అనగా *01.12.2025* తేదీన పెందుర్తి...
ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి సంయుక్త పర్యటన బీబీఎంఏ న్యూస్ /మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ఘట్కేసర్: మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తో కలిసి ఘట్కేసర్ మైసమ్మ గుట్ట వద్ద జరుగుతున్న రోడ్డు నిర్మాణ...
రామగుండం-మణుగూరు రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్! రూ. 4 వేల కోట్లతో కొత్త మార్గం.. బిబిఎంఏ న్యూస్ పెద్దపల్లి/రామగుండం (నవంబర్ 29, 2025): పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న రామగుండం–మణుగూరు కొత్త...
’వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీబీఎంఏ న్యూస్ /హన్మకొండ: చారిత్రక హన్మకొండ నగరంలోని శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి....
ఖనిలో హరీష్ రావు దిష్టిబొమ్మ దహనం బిబిఎంఏ న్యూస్ /గోదావరికని, నవంబర్ 27: రామగుండం తాప విద్యుత్ ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీశ్ రావ్ చేసిన అభ్యంతర వ్యాఖ్యలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు...
*అనకాపల్లి పార్లమెంటు సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారి మాతృమూర్తి శ్రీమతి శ్రీ చింతగుంట రత్నమ్మ గారి అంత్యక్రియల్లో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు...
పౌల్ట్రీ రంగం ఉపాధి, పోషకాహారం కోసం కీలకమని మంత్రి వాకిటి శ్రీహరి బిబిఎంఎ న్యూస్ /హైదరాబాద్: నవంబర్ 25: 17వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో – 2025 లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పశుసంవర్ధక...
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల నేటి నుండి ఎన్నికల కోడ్ అమలు ప్రారంభం బిబిఎంఏ న్యూస్ / హైదరాబాద్: నవంబర్ 25: రాష్ట్ర ఎన్నికల అధికారి ఐఏఎస్ రాణీ కుముదిని...
ఖనిలో వందేమాతర గీతం 150వ వార్షికోత్సవం: బిబిఎంఏ న్యూస్/గోదావరిఖని, నవంబర్ 24: వందేమాతర గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా వైవిధ్యమైన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు...
గుంతల రహిత రహదారులు నిర్మించాలని సీఎం చంద్రబాబు ఆదేశ బిబిఎంఏ న్యూస్ / అమరావతి ఆంధ్రప్రదేశ్లో రహదారులను పూర్తిగా గుంతల రహితం చేసేందుకు ప్రభుత్వం వేగవంతమైన చర్యలు ప్రారంభించింది. సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్...