బిబిఎంఏ న్యూస్ / పెద్దపల్లి రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపెల్లి షీటీమ్ ఆధ్వర్యంలో జాగృతి మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షీటీమ్ ఇంచార్జి ఎస్ఐ...
బిబిఎంఏ న్యూస్/ 8 ఇంక్లైన్ కాలనీ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని-II టౌన్ పోలీసులు దళిత యువకుడు జూల వంశీ హత్య కేసును వేగంగా ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి టాటా జెస్ట్...
యువకుల బైక్ రేసింగ్ సరదా.. ఐదుగురి ప్రాణాలు బలి మహబూబ్నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైపాస్ రోడ్డుపై స్పోర్ట్స్ బైక్, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. అతివేగం, బైక్ రేసింగ్లే ప్రమాదానికి...
కొండగట్టులో వైభవంగా ప్రారంభమైన ఆంజనేయ స్వామి పెద్ద జయంతి ఉత్సవాలు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో పెద్ద జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ అర్చకులు ప్రత్యేక...
మోడల్ స్కూల్ ప్రవేశాల మెరిట్ జాబితా విడుదల ప్రిన్సిపాల్ మహమ్మద్ షరీఫ్ మహాముత్తారం బీబీఎంఏన్యూస్ ,మే09: మండలంలోని దొబ్బలపాడు ఆదర్శ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు...
బిబిఎంఎ న్యూస్/ మహాముత్తరం 08: అంతర్జాతీయ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహాముత్తారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల మెడికల్ ఆఫీసర్ దీప్తి మాట్లాడుతూ...
పీఎంజే జ్యువెలర్స్ ఘటనతో కరీంనగర్లో రాజకీయ తుపాన్ గంగుల క్యాంపు కార్యాలయంపై దాడి.. పాడి కౌశిక్ రెడ్డి వాహనం ధ్వంసం బీజేపీ–బీఆర్ఎస్ మధ్య ఆరోపణల యుద్ధం.. భారీగా మోహరించిన పోలీసులు బిబిఎంఏ న్యూస్ ప్రత్యేక కథనం...
కొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం బిబిఎంఏ న్యూస్: లక్షెట్టిపేట మండలం కొత్తూరు గ్రామంలో రైతులు ఆందోళన బాట పట్టారు. గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై బుధవారం పెద్ద ఎత్తున రాస్తారోకో...
పంట కాపాడే ప్రయత్నంలో విషాదం… లక్షెట్టిపేట మండలంలో గుండె విదారక ఘటన బిబిఎంఏ న్యూస్: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో అకాల వర్షం రైతు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మంగళవారం రాత్రి కురిసిన...
దండేపల్లిలో భారీ వర్షం బీభత్సం – బైక్పై చెట్టు కూలి నష్టం బిబిఎంఏ న్యూస్:దండేపల్లి దండేపల్లి, మే 6: మంగళవారం సాయంత్రం దండేపల్లి ప్రాంతంలో కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులు ప్రజలను భయాందోళనలకు గురి చేశాయి....