తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐపిఎస్ గారి దిశానిర్దేశంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీషీటర్లు, గంజా బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ సభ్యులతో ఎస్హెచ్ఓల ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ కార్యక్రమాలు...
హోం శాఖకు సంబంధించిన వివిధ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ (HODs)తో MHA – (హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ) నుంచి జాయింట్ సెక్రటరీ పౌసుమి బసు, IAS మరియు అధికారులు బృందం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో...
సిటీ కేబుల్ ఆఫీస్ పరిసర ప్రాంతంలో మద్యం మత్తులో గొడవకు దిగిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వారు గంజాయి సేవించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం...
జిల్లాలో నిర్వహించనున్న అఖిల భారత డ్వాక్రా బజార్ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారు పరిశీలించారు. బజార్ ప్రాంగణంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, సందర్శకుల సౌకర్యాలు, మహిళల రక్షణ చర్యలపై అధికారులకు అవసరమైన...
జోగుళాంబ గద్వాల్ జిల్లాలో బాలికలు మరియు మహిళల భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో షీ టీమ్లు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపిఎస్ గారి మార్గదర్శకత్వంలో...
ಗಂಗಾವತಿ ನಗರ ಪೊಲೀಸ್ ಠಾಣೆ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ಇತ್ತೀಚೆಗೆ ನಡೆದ ಮೂರು ಪ್ರತ್ಯೇಕ ಕಳ್ಳತನ ಪ್ರಕರಣಗಳನ್ನು ಪೊಲೀಸರು ಯಶಸ್ವಿಯಾಗಿ ಪತ್ತೆಹಚ್ಚಿದ್ದಾರೆ. ಈ ಪ್ರಕರಣಗಳಿಗೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ಇಬ್ಬರು ಆರೋಪಿಗಳನ್ನು ಬಂಧಿಸಲಾಗಿದ್ದು, ಅವರಿಂದ ಸುಮಾರು 110 ಗ್ರಾಂ ಚಿನ್ನಾಭರಣ ಹಾಗೂ...
2026ರ ಹೊಸ ವರ್ಷದ ಸಂಭ್ರಮಾಚರಣೆ ವೇಳೆ ಬೆಂಗಳೂರು ನಗರದಲ್ಲಿ ಸಾರ್ವಜನಿಕ ಸುರಕ್ಷತೆ ಕಾಪಾಡುವ ಹೊಣೆಗಾರಿಕೆಯನ್ನು ಯಶಸ್ವಿಯಾಗಿ ನಿರ್ವಹಿಸಿದ ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರಿಗಳ ಕಾರ್ಯಕ್ಷಮತೆಗೆ ಮಾನ್ಯ ಪೊಲೀಸ್ ಆಯುಕ್ತರು ಪ್ರಶಂಸೆಯನ್ನು ವ್ಯಕ್ತಪಡಿಸಿದರು. ಹಬ್ಬದ ದಿನಗಳಲ್ಲಿ ಹೆಚ್ಚುವರಿ ಸವಾಲುಗಳ ನಡುವೆಯೂ...
విశాఖపట్నం కేంద్రంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి భోగాపురం విమానాశ్రయానికి ప్రత్యేక విమానం బయలుదేరింది. ఈ ప్రత్యేక విమాన ప్రయాణంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి...
బి బి ఎం ఎ న్యూస్// కంది గ్రామ సర్పంచ్గా ఇటీవల ఎన్నికైన మా మిత్రుడు సాయి శ్రీరామ్ గారు, ప్రజాసేవ పట్ల తన నిబద్ధతను చాటుతూ ఈ రోజు కంది గ్రామం నుండి బీరంగూడలోని...
ఈ రోజు తేది 04/01/2026 న BBMA Police E:News డైరెక్టర్ శ్రీనివాస్ మూర్తి మరియు కళ్యాణ్ నేతలు ఒక అత్యంత ప్రాధాన్యత కలిగిన మర్యాదపూర్వక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మధ్యప్రదేశ్ రాష్ట్ర...