తెలంగాణలో మావోయిజం అంతమైందని ప్రకటన.. గ్రేహౌండ్స్ విభాగంలో పునర్వ్యవస్థీకరణ హైదరాబాద్, జూన్ 10: తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తారని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రజలను గౌరవిస్తామని, అయితే రౌడీలు,...
జనగామలో ఘన స్వాగతం.. గౌరవ వందనంతో ఆహ్వానించిన పోలీసులు జనగామ, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జనగామ పట్టణంలో నిర్వహించిన “అరైవ్ అలైవ్” కార్యక్రమానికి గ్రేహౌండ్స్, ఆపరేషన్స్ డీజీపీ...
జగిత్యాల, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఏబీ కన్వెన్షన్ హాల్లో బుధవారం జిల్లా స్థాయి ఉపసర్పంచ్ల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపసర్పంచ్ల ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల...
బెల్లంపల్లి, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బెల్లంపల్లి రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున లంబాడితండా గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో గుడుంబా,...
హెడ్ మంచిర్యాల, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్తో పాటు నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు....
హనుమకొండ, జూన్ 10 ( బిబిఎంఏ న్యూస్): హనుమకొండ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న లాడ్జ్లలో ఎటువంటి అసాంఘిక, చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని లాడ్జ్ నిర్వాహకులకు పోలీసులు సూచించారు. ఈ మేరకు బుధవారం...
గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు – ప్రజల సహకారం కోరిన ఎస్సై శ్రీధర్ రామకృష్ణాపూర్, జూన్ 10 ( బిబిఎంఏ న్యూస్): మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో గంజాయి నిర్మూలన లక్ష్యంగా స్థానిక...
మంథని, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): మంథని మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు కూచిరాజ్పల్లిలో బుధవారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో 4, 5 వార్డులకు చెందిన ప్రజలు...
జైపూర్, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా జైపూర్ ఎస్సై తన సిబ్బందితో కలిసి ఇందారం, టేకుమట్ల, బెజ్జాల, రామారావుపేట, శెట్టిపల్లి గ్రామాల్లో ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ...
జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బస్ స్టేషన్ నుంచి ఈదులపూసపల్లి వరకు గత రెండు సంవత్సరాలుగా నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు చొరవతో తిరిగి ప్రారంభమయ్యాయి....