భూముల రక్షణకు హామీ ఇచ్చిన ఎంపీ ఈటెల రాజేందర్ – అవసరమైతే ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని స్పష్టం మేడ్చల్, బీబీఎంఏ న్యూస్, జూలై 12: రాంపల్లి సర్వే నంబర్ 226లో కుమ్మరి, వడ్డరి, ఎరుకల పనిముట్ల...
వెల్గటూర్, జూలై 12 (బీబీఎంఏ న్యూస్):తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న భూ భారతి పోర్టల్లు రెండూ ప్రజలకు ఇబ్బందులు కలిగించాయని బీజేపీ జిల్లా నాయకుడు...
బీబీఎంఏ న్యూస్ | పెద్దపల్లి | జూలై 9 గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం ప్రతి గ్రామపంచాయతీ స్థానిక అవసరాలు, వనరులకు అనుగుణంగా మూడు సంవత్సరాల సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష...
ఓదెల, జూలై 8 (బీబీఎంఏ న్యూస్): పెద్దపల్లి నియోజకవర్గంలోని ఓదెల గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న పెద్దమ్మ తల్లి బోనాల జాతర మహోత్సవాల్లో బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ...
వెల్గటూర్,బిబిఎంఎ న్యూస్ జులై 09 జగిత్యాల జిల్లా ఉమ్మడి వెల్గటూర్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్ స్థానిక సమస్యలపై తీవ్రంగా స్పందించారు. మండల కేంద్రాలైన వెల్గటూర్, ఎండపల్లి ప్రాంతాల అభివృద్ధిలో...
కరీంనగర్, జూలై 3 (బీబీఎంఏ న్యూస్): జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ధర్నా కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లో బీసీ...
సాదాబైనమా, భూ సేకరణ దరఖాస్తుల పురోగతిపై సమీక్ష – పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం మహాముత్తారం, జూలై 2 (బిబిఎంఏ న్యూస్): కాటారం ఆర్డీఓ మహాముత్తారం తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి రెవెన్యూ సిబ్బందితో...
మందమర్రి, జూన్ 14 (బీబీఎంఏ న్యూస్): మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సీఆర్ క్లబ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత ఎం.డి. మునీర్ రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది....
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంచిర్యాల, జూన్ 13 (బీబీఎంఏ న్యూస్): ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన...
పారదర్శకంగా నిర్వహించాలి.. కార్మికుల వారసులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్/కోల్బెల్ట్, జూన్ 12 (బీబీఎంఏ న్యూస్): సింగరేణిలో వివిధ కారణాలతో కొంతకాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును త్వరలోనే పునఃప్రారంభించాలని...