మంథని, జూలై 17 (బీబీఎంఏ న్యూస్): పట్టణాన్ని ఆధునికంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేపడుతున్న అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పాత పెట్రోల్ బంక్ నుంచి...
హైదరాబాద్, జూలై 17 : ఆధునిక జీవనశైలిలో ఉద్యోగాలు, వ్యాపారాలు, విదేశీ జీవితం అంటూ కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితులు పెరుగుతున్న ఈ రోజుల్లో, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవం, బాధ్యతను ఆచరణలో చూపిస్తూ హైదరాబాద్కు...
హైదరాబాద్, జూలై 16 తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల 19న హైదరాబాద్ ఉప్పల్ బగాయత్లోని వంజరి ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. ఈ సమావేశానికి బీసీ...
హైదరాబాద్, జూలై 16 (బీబీఎంఏ న్యూస్): తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రులు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్లో పనిచేస్తున్న నర్సింగ్ ఆఫీసర్లకు నెలకు కనీస వేతనం రూ.40 వేలుగా నిర్ణయించాలని తెలంగాణ ఫ్లోరెన్స్ నర్సింగ్ వెల్ఫేర్...
ఆదిలాబాద్ జిల్లా నీటిపారుదల శాఖలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం నిర్వహించిన ట్రాప్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విఠల్ (AO-1), అసిస్టెంట్ ఇంజనీర్ రూపావతి రమేష్ (AO-2) లంచం కేసులో పట్టుబడ్డారు. సోనాల్...
చంద్రగిరి అసెంబ్లీ వన్యప్రాణి,పర్యావరణ పరిరక్షణ కమిటీ ఎస్వీ జూలాజికల్ పార్క్ను సందర్శించింది. కమిటీ చైర్మన్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, సభ్యులు జి. శంకర్రావు, వి. నరేంద్ర వర్మ రాజుతో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, అటవీ...
హైదరాబాద్, జూలై 15 బీబీఎంఏ న్యూస్ : తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల 19న(ఆదివారం) హైదరాబాద్లోని ఉప్పల్ బగాయత్లో ఉన్న వంజరి ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర...
బిబిఎంఏ న్యూస్ హైదరాబాద్ జూలై 19న తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని మేడ్చల్ – మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ను సంఘం ప్రతినిధులు...
జూలై 15 (బీబీఎంఏ న్యూస్):కరీంనగర్ ఆర్టీసీ డిపో బస్స్టాండ్ ఆవరణలోని దుకాణాల్లో వినియోగదారుల నుంచి వస్తువులపై అధిక ధరలు వసూలు చేస్తున్నారని సామాజిక కార్యకర్త గోనె మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై డిపో అసిస్టెంట్...
పెద్దపల్లి, జూలై 14 (బీబీఎంఏ న్యూస్): పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం నిర్వహించిన దాడుల్లో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) సతీష్ లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. మున్సిపల్ పరిధిలో...