విద్యార్థుల సమస్యల పరిష్కారానికి చర్యలు.. సౌకర్యాల పరిశీలన మంచిర్యాల, జూన్ 11 (బీబీఎంఏ న్యూస్): పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ గురువారం మంచిర్యాల జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. గ్రంథాలయంలో...
మంచిర్యాల, జూన్ 11 (బీబీఎంఏ న్యూస్): పోలీస్ అధికారులు ప్రజల ఫిర్యాదులపై పారదర్శకంగా విచారణ నిర్వహించి బాధితులకు నమ్మకం, భరోసా కల్పించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. గురువారం మంచిర్యాల జోన్...
తెలంగాణలో మావోయిజం అంతమైందని ప్రకటన.. గ్రేహౌండ్స్ విభాగంలో పునర్వ్యవస్థీకరణ హైదరాబాద్, జూన్ 10: తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తారని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రజలను గౌరవిస్తామని, అయితే రౌడీలు,...
జనగామలో ఘన స్వాగతం.. గౌరవ వందనంతో ఆహ్వానించిన పోలీసులు జనగామ, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జనగామ పట్టణంలో నిర్వహించిన “అరైవ్ అలైవ్” కార్యక్రమానికి గ్రేహౌండ్స్, ఆపరేషన్స్ డీజీపీ...
బెల్లంపల్లి, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బెల్లంపల్లి రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున లంబాడితండా గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో గుడుంబా,...
హనుమకొండ, జూన్ 10 ( బిబిఎంఏ న్యూస్): హనుమకొండ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న లాడ్జ్లలో ఎటువంటి అసాంఘిక, చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని లాడ్జ్ నిర్వాహకులకు పోలీసులు సూచించారు. ఈ మేరకు బుధవారం...
గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు – ప్రజల సహకారం కోరిన ఎస్సై శ్రీధర్ రామకృష్ణాపూర్, జూన్ 10 ( బిబిఎంఏ న్యూస్): మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో గంజాయి నిర్మూలన లక్ష్యంగా స్థానిక...
జైపూర్, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా జైపూర్ ఎస్సై తన సిబ్బందితో కలిసి ఇందారం, టేకుమట్ల, బెజ్జాల, రామారావుపేట, శెట్టిపల్లి గ్రామాల్లో ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ...
మెదక్, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): ప్రజలతో పోలీసుల అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడం, నేరాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా మెదక్ జిల్లా పోలీసులు గాంధీనగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక...
హైదరాబాద్, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): తెలంగాణ రోడ్లు & భవనాల శాఖ (ఆర్అండ్బీ) చీఫ్ ఇంజినీర్ (స్టేట్ రోడ్స్) జరుపుల మోహన్ నాయక్పై ఆదాయానికి మించిన ఆస్తుల (డీఏ) కేసు నమోదు చేసినట్లు అవినీతి...