గుంతల రహిత రహదారులు నిర్మించాలని సీఎం చంద్రబాబు ఆదేశ బిబిఎంఏ న్యూస్ / అమరావతి ఆంధ్రప్రదేశ్లో రహదారులను పూర్తిగా గుంతల రహితం చేసేందుకు ప్రభుత్వం వేగవంతమైన చర్యలు ప్రారంభించింది. సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్...
ప్రాపర్టీ కేసుల దర్యాప్తు రికవరీలపై దృష్టి పెట్టాలి: కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ బిబిఎంఏ న్యూస్ / కర్నూలు: కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు....
ద్రుక్పథం, క్రమశిక్షణ, ప్రజా భద్రతపై స్పష్టమైన సందేశం బిబిఎంఏ న్యూస్ / తాడేపల్లిగూడెం: ఏలూరు రేంజ్ ఐజీ జి.వి.జి. అశోక్ కుమార్ ఐపీఎస్ శనివారం తాడేపల్లిగూడెం ఎస్డీపీఓ కార్యాలయం, రూరల్ పోలీస్ స్టేషన్లో...
రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయి: జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల IPS బిబిఎంఏ న్యూస్ /నెల్లూరు జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంపుతో పాటు, కఠిన...
కడప ఆర్టీసీ బస్టాండ్లో భద్రతా చర్యలను పోలీసులు బలోపేతం చేశారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు చిన్నచౌక్ పోలీసులు ఆదివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద ప్రయాణికుల...
ఏడు బంగారం దొంగతనాలు కేసులు చేదించిన కాకినాడ పోలీసులు.. ముగ్గురు ముద్దాయిలు, ఇద్దరు రిసీవర్లు అరెస్ట్.. ₹42.60 లక్షల బంగారం, వెండి రికవరీ… వివరాలు తెపిపిన జిల్లా ఎస్పీ బందు మాధవ్ ఐపీఎస్...
రాష్ట్రస్థాయిలో గెలుపొందిన గద్వాల్ జిల్లా కుర్రాళ్ల ను అభినందించిన డిజిపి, ఎస్పీ గద్వాల్ జిల్లాకు గర్వకారణం అభినందించిన డీజీపీ శివధర్ రెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావు బీబీఎంఏ న్యూస్ గద్వాల్, నవంబర్ 14: చిన్న...
టీటీడీకి రూ. కోటి విరాళం అందించిన భక్తుడు అన్నప్రసాదం ట్రస్టుకు విరాళం బీబీఎంఏ న్యూస్ /తిరుమల తిరుమల, నవంబర్ 14, 2025: తిరుమల శ్రీవారి సేవకు మరొక భక్తుడు విశేషంగా సేవాభావాన్ని చాటారు. విజయవాడకు చెందిన...
గాయత్రి విద్యానికేతన్ విద్యార్థుల ప్రతిభను అభినందించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.. సాఫ్ట్బేస్ జాతీయ స్థాయిలో రెండో స్థానం.. బిబిఎంఎ న్యూస్ / పెద్దపల్లి, నవంబర్ 14: గాయత్రి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు...