*ప్రెస్ నోట్ -09-12-2025* *విజయవాడ* *దేవినేని ఆవినాష్ , వైస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కమెంట్స్*.. అక్టోబర్ నుండి మెడికల్ కాలేజ్ ల ప్రవేటికరణకి వ్యతిరేకంగా కోటి సంతకాలు చేస్తున్నాం తూర్పు...
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చిలకలూరిపేట శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సైన్స్ ,...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’కు హాజరు కావాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ను తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడు ఆహ్వానించారు. అమరావతిలో...
ఉమ్మడి వరంగల్ జిల్లా, నర్సంపేటలో ప్రజా పాలన విజయోత్సవ సభకు హాజరయ్యాను. 532 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాను… ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా విజయోత్సవ సభ ద్వారా...
ఈనెల 6న దేవరకొండలో జరగనున్న ప్రజాపాలన–ప్రజా విజయోత్సవాల బహిరంగ సభ ప్రాంగణం, హెలిప్యాడ్ నిర్మాణం మరియు ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది. ప్రజలు భారీగా హాజరయ్యే దృష్ట్యా కుర్చీలు, త్రాగునీరు వంటి అవసరమైన సదుపాయాలను...
ఈ దేశం గర్వించదగ్గ నాయకుడు, ఆర్థిక వేత్త, మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి పేరుతో ఏర్పాటు చేసిన ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ఈ రోజు కొత్తగూడెంలో ప్రారంభించాను. తెలంగాణ ప్రజల...
న్యూఢిల్లీలో నారా లోకేష్, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో సమావేశం అయ్యారు . రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత గారితో కలిసి రాష్ట్రంలో ఇటీవల మొంథా తుపాను వల్ల కలిగిన...
గత పదేండ్లుగా నిర్లక్ష్యానికి గురైన నారాయణపేట్ – కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని #NKLIS చేపట్టడమే కాకుండా వచ్చే రెండేళ్లలో ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించినట్టు ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు చెప్పారు. ప్రజా ప్రభుత్వం...
🚨 breaking news🚨 ఢిల్లీ చేరుకున్న విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత. మంత్రులు లోకేష్, అనిత లకు స్వాగతం పలికిన కేంద్ర మంత్రి , ఎంపీలు.. ...
ఏలూరు జిల్లా, ఉంగుటూరు నియోజకవర్గం గోపీనాథపట్నం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న గుండ్ల నాగలక్ష్మికి పింఛను అందించాను. ఆ పింఛను ఆధారంగానే ఆమె జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఎంతో...