మంథని, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): మంథని మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు కూచిరాజ్పల్లిలో బుధవారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో 4, 5 వార్డులకు చెందిన ప్రజలు...
జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బస్ స్టేషన్ నుంచి ఈదులపూసపల్లి వరకు గత రెండు సంవత్సరాలుగా నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు చొరవతో తిరిగి ప్రారంభమయ్యాయి....
హైదరాబాద్, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిందని బీఆర్ఎస్ చీఫ్ కవిత విమర్శించారు. ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి యత్నించి అనంతరం ఆమెను నాలుగో అంతస్తు నుంచి తోసివేసిన...
ధర్మారం, బిబిఎంఎ న్యూస్, జూన్ 10: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం 12 సంవత్సరాల సుపరిపాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో...
పెద్దపల్లి, బిబిఎంఎ న్యూస్: మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన రాజ్యసభ సీటును అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ...
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన సేవామూర్తి రామగుండం, జూన్ 3 (బిబిఎంఏ న్యూస్ ): రామగుండం ప్రాంత ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవకుడు, రాజకీయ నాయకుడు గోపు అయిలయ్య...
పెద్దపల్లి, జూన్ 2 (బిబిఎంఏ న్యూస్): పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు ఘన...
జగిత్యాల, జూన్ 2 (బీబీఎంఏ న్యూస్): జగిత్యాల జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్...
బిబిఎంఏ న్యూస్ హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి...
రామగుండం, జూన్ 2 (బిబిఎంఏ న్యూస్): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో మేయర్ మహంకాళి స్వామి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,...