పెద్దపల్లి, బిబిఎంఎ న్యూస్: మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన రాజ్యసభ సీటును అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ...
నేలకొండపల్లి, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం చెరువుమాధారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీసీ బ్యాంకు శాఖను రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ...
యాదాద్రి భువనగిరి, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై తుర్కపల్లి పోలీసులు నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకుని...
చెన్నై, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ దర్శకుడు, నటుడు, నిర్మాత భారతీరాజా (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన...
పెద్దపల్లి, బీబీఎంఏ న్యూస్, జూన్ 10: పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ మరమ్మతు పనుల సందర్భంగా మంగళవారం భారీ ప్రమాదం తృటిలో తప్పింది. రైల్వే ట్రాక్ రిపేర్ పనుల్లో నిమగ్నమైన సిబ్బంది పనిచేస్తుండగా, ట్రాకింగ్...
మహాముత్తారం, బీబీఎంఏ న్యూస్, జూన్ 10: అడవి ముత్తారం పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై)గా గొర్ల రమేష్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సైగా సేవలందించిన ఆయన, జిల్లా...
వర్షాకాలానికి స్వాగతం పలుకుతున్న ప్రకృతి.. ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న రైతాంగం బిబిఎంఏ న్యూస్ ప్రత్యేక కథనం… తెలుగు రాష్ట్రాల్లో రైతాంగం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే మృగశిర కార్తె ప్రారంభమైంది. వ్యవసాయ సంప్రదాయాల్లో ప్రత్యేక...
రామగుండం కమిషనరేట్లో డ్రగ్ కంట్రోల్ ప్రత్యేక బృందాలు బిబిఎంఏ న్యూస్ /రామగుండం జూన్ 6: గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా, సరఫరా, నిల్వ, విక్రయం, వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక...
బిబిఎంఏ న్యూస్ మంచిర్యాల, జూన్ 7: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు మంచిర్యాల జోన్లో శనివారం అర్ధరాత్రి విస్తృత స్థాయిలో నాకాబందీ, వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు...
బిబిఎంఏ న్యూస్ /జగిత్యాల, జూన్ 4: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఓ) మొయినుద్దీన్ రూ.80 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు...