Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Telangana

రాష్ట్రీయ ఏకతా దివస్” కార్యక్రమం పై చర్చ : ఎంపీ ఈటెల

Published

on

  • మాజీ ప్రధాని వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు..
    బిబిఎంఏ న్యూస్ /శామీర్‌పేట్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా,
    భారత తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి, భారతరత్న సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “రాష్ట్రీయ ఏకతా దివస్” కార్యక్రమాల భాగంగా యూనిటీ రన్, వివిధ కార్యక్రమాలపై చర్చించేందుకు శామీర్‌పేట్‌లోని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ క్యాంప్ కార్యాలయం (నివాసం)లో విలేకరుల సమావేశం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా జాతీయ ఏకతా, ఐకమత్యం, సామరస్యానికి సర్దార్ పటేల్ జీవితం ప్రేరణగా నిలుస్తుందన్నారు. ప్రజలందరూ ఆయన చూపిన మార్గంలో నడిచి దేశ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telangana

కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి

Published

on

By

కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ రూరల్ మండలం గోపాల్ పూర్ అంగన్వాడి కేంద్రంలో “శుక్రవారం సభ” జరిగింది.

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్సందర్భంగా వారు దేశాయ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం సభ ద్వారా గ్రామస్థాయిలో ప్రతి మహిళకు పిల్లల పోషణ, ఆరోగ్యంపై పూర్తి అవగాహన వస్తోందని అన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్య మహిళ ఉచిత వైద్య పరీక్షల కార్యక్రమాన్ని ప్రతి మహిళ తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. బీపీ, షుగర్ వంటి వ్యాధులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా మందులు లభిస్తాయని తెలిపారు.

Continue Reading

Telangana

హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్

Published

on

By

హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్

హనుమకొండ పర్యటనలో రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి గారికి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారు, అదనపు కలెక్టర్ వెంకట రెడ్డి గారు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్‌లో సమాచార హక్కు దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు.
@TelanganaCMO
@TelanganaCS
@IPRTelangana

Continue Reading

Telangana

ప్రియమైన *తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి TMRPS నాయకులకు* హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు.

Published

on

By

ప్రియమైన *తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి TMRPS నాయకులకు* హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు.

ప్రియమైన *తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి TMRPS నాయకులకు* హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు.

 

ప్రజాకవి తెలంగాణ రాష్ట్ర గీత రచయిత *కీర్తి శేషులు అందేశ్రీ గారి* సంతాప సభ రేపు అనగా *22-11-2025 శనివారం మధ్యాహ్నం 3 గంటలకు* హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో జరుగుతుంది.

 

గౌరవ మంత్రి వర్యులు

*శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో* జరిగే ఈ కార్యక్రమానికి

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి

*శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు* ముఖ్యఅతిది గా హాజరు అవుతారు.

 

రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, కవులు కళాకారులూ అందరూ విచ్చేయుచున్నారు.

 

కావున ఈ కార్యక్రమం లో పాల్గొని ఆ మహాకవి కి నివాళి అర్పిచడం తో పాటు మన ఐక్యత చాటగలరని కోరుతున్నాం.

 

*తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిTMRPS*

*తెలంగాణ రాష్ట్ర కమిటీ*

Continue Reading

Trending